Sukti – సూక్తి

Suktulu

సూక్తులు వేదాన్ని ఆధారం పొందిన సంహితలు, మంత్రములు. ఇవి సూక్తి, ఆదర్శాలను, ధర్మం, జ్ఞానం, అర్థం మరియు మోక్షము వంటి అంశాలను బోధిస్తాయి. సూక్తులు మనసును పరమ ధ్యానంలో ఉంచుతాయి, అంతర్ముఖ జ్ఞానంలో అనుభవం చేస్తాయి. ఇవి మన జీవితంలో శాంతి, సమాధానం మరియు సమృద్ధిని తెలుపుతాయి. సూక్తులు సామాజిక మరియు ఆధ్యాత్మిక ప్రగతిని ప్రోత్సహిస్తాయి, మన జీవితాన్ని సంతోషంగా, ప్రేమతో, ఆనందంగా నిర్వహిస్తాయి.

సూక్తులు ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గదర్శకంగా చూపిస్తాయి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మరియు సాధారణ మనుషులుగా ఉంటే అనంత ప్రేమ మరియు గౌరవాన్ని అనుభవించగలిగే విధానమును ప్రదర్శిస్తాయి. మరిన్ని సూక్తుల కోసం ఈ క్రింద ఇవ్వబడిన లింకులను అనుసరించండి…

Suktulu – సూక్తులు

Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌

Vinayam Viveka Lakshanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌.

వినయం వివేక లక్షణమ్‌

పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమళాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్లీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ట మహర్షి వద సకల ళాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్తద్రుష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద బల అతిబలాది విద్యలు మజీయు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్పులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్నమును ప్రసాదించెను.

ఒక్క బాణముతో శ్రీ రామ చంద్రు మూర్తి మహాబలళాలియైన తాటకను నేలకూల్చెను. ఒకేసారి మానవాస్త్రము ఆగ్నేయాస్త్యము ప్రయోగించి సుబాహుని సంహారము చేసి మారీచుని నూరుయోజనముల దూరములో పడవేశను. మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విజిగెను. శ్రీ రాముడొక్కడే ప్రహరార్శకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి పధ్నాలుగు వేలసేనలను సంహరించెను.

ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలీదు. ఆ దయార్హ హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘటము. శ్రీ రాముని సైన్యము సముద్హ లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్బ్ఞుడైన రాముడు ఉపాయము ఎజిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్ర్తములనైనను శుష్కింప చేయగలదు. అయినను సముద్దునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్మబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద అప్పటికి పట్టుమని 30 రోజులుకూడాలేవు. అయినను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్పార్భింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్సెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్టార్భించెను. ఇట్లు 3 దివసములు సముద్దునికై ప్టార్భించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి. వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాశువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్వుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్పముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం జౌషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. శ్రీ రాముడు ఎంత బలళాలి అయిననూ సముద్చునివై బలప్రదర్శనము చేయక వినయముతో ప్పార్శించెను. వినయము సజ్బనుని భూషణము.
  2. మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణము. అందుకనే శ్రీ రాముడు విభీషణుని సలహా అడిగెను.
  3. దయాగుణం ఉత్తమగుణము. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు అతనిని కాచెను.
  4. సజ్బనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే అవుతుంది. శ్రీ రాముడు సముద్దుని పై కినుకబూని అస్తృం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Dharmagnyah In Telugu – ధర్మజ్ఞః

Dharmagnyah

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మజ్ఞః నీతికథ.

ధర్మజ్ఞః

“శరణు శరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతి వల్లభా!” అంటూ భక్తశిఖామణియైన విభీషణుడు రావణునిచే తరస్కరింపబడ్నవాడై శ్రీ రామ చంద్పుని శరణువేడినాడు. విభీషణుడు తన మంత్పులతో వచ్చి ఆకాశమార్నాన నిలిచి శ్రీ రాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్తీవుని “మిత్రమా! నీ అభిషప్పాయమేమి”? అని అడిగినాడు. రాజశ్రేష్ముడైన సుగ్రీవుడిలా అన్నాడు “ప్రభూ! రాక్షసులు మాయావులు కామరూపధారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టము. పైగా వచ్చినది సీతాపహారి ఐన రావణుని తమ్ముడు. ఈతడు బలళాలి. సాయుధులైన నలుగురు మంత్పులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు. ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్చేశ్యం”.

స్మితపూర్వభాషి అయిన శ్రీ రాముడు ఇట్టు ధర్మ్యము పల్కెను “సుగ్రీవా! తన భార్యను వలపన్ని పట్సిన బోయవాడు ఆర్హుడైవచ్చినప్పుడు ఆకపోతరాజు బోయవానికి శరణమీయలేదా! (కపోత కపోతి కథ చూడండి) అదే అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం కండువ మహర్షి ఈ కథను పల్కి ధర్మసమ్మతమైన గాధలు గానం చేశాడు:

దీనుడై ప్పార్భించుచు శ్రణుజొచ్చిన శత్తువునైనా చంపకూడదు. సజ్బనుడు తన ప్పాణాలసైతం ఇచ్చి శరణార్చి ఐన శత్రువు నైనా కాపాడతాడు”. ఇలా కండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తుచేసి రఘువరుడిలా అన్నాడు “ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్న చాలు వానిని సకల ప్పాణులనుండి అభయమిచ్చెదను. ఇది నా వ్రతం.

అతడే సితిలోనున్నను ఏ ఉద్చేశ్యముతో వచ్చినను వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను”. ఎక్కడా కనీ వినీ ఎజుగని ధర్మజ్నతను శ్రీ రాముని లో చూసి వానరులు “శ్రీ రామ చంద్ర, మూర్తి కీ జై” అని జయజయ ధ్వానాలు చేశారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఒకడు లోక నిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు. అలాగే సమాజధర్మం గృహధర్మం కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతువుండచ్చు. కానీ వ్రతం (నియమం) అనేది తనకు తానుగా నియమించుకున్నది. అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టమ్‌. ఎటువంటి హేతువూ లేకుండా కేవలం ధర్మసమ్మతమైన ప్రతనియమం పాటిస్తూ శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట
  2. ఇదే సందేశం ధర్మరాజు కూడా ఇస్తాడు: ఒక సారి పరమసాధ్వి ఐన ద్వౌపదీ దేవి రాజసూయయాగం చేసి రాజులచే జీ జీ లందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది “స్వామీ! మీరు ధర్మంకోసం ఇన్ని త్యాగాలు చేశారు. ధర్మం పాటించడం వల్స మీకేమి వచ్చింది”? భారతీయుని హృదయాన్ని వ్యక్తపజుస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు:
  3. “ద్హాపదీ! ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతే కాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినౌతాను. ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు పురుషాధముడు”. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీ రాముడు ధర్మరాజు మనకి చెప్పారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Slokalu – స్లోకాలు

Slokalu

స్లోకాలు సంస్కృత శాస్త్రములో ఒక అత్యంత ప్రముఖమైన భాగము. ఇవి దేవుళ్ళ కృపను, మనస్సును శుద్ధిగా చేసేవి, ఆధ్యాత్మిక ప్రగతిని కల్గిస్తాయి. ఇవి దేవుళ్ళ గుణములను, జీవన మార్గములను, ధర్మమును, అర్థమును, కామమును మరియు మోక్షమును తెలుపేవి. స్లోకాలు మనస్సును శాంతిగా ఉంచుతాయి, సమాధానంగా మరియు ఆనందంగా ఉంచుతాయి. ఇవి మనసును ధ్యానం లోపలించి, ఆధ్యాత్మిక ప్రేరణను పొందిస్తాయి, మరియు జీవన మార్గాన్ని వెల్లడిస్తాయి. స్లోకాలు మన జీవితంలో ఒక మహత్వపూర్ణ స్థానము పడుతాయి, సనాతన సత్యములను బోధిస్తాయి, మరియు మనసును దేవుని సమీపములో తీసుకోగలిగేవి. మొదలగు స్లోకాలు కోసం ఈ క్రింది లింకులు ద్వారా తెలుసుకుందాం…

Slokalu – స్లోకాలు

 

 

హనుమాన్ చాలీసా | Hanuman Chalisa Lyrics

Hanuman Chalisa

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “శ్రీహనుమాన్ చాలీసా” అను ‘హనుమంతుని నలుబది’ నలుబది చౌపాయిలలో శ్రీహనుమంతుని కీర్తినివివరించు స్తోత్రము. ప్రతిజీవియు లోకమున కష్టనినృత్తి-అభీష్టావ్యా ప్తి-సుఖసంతోషములఁ గోరుచుండును. సాధుసత్పురుషులు వారియనుభవములను లోకమునకు చాటుదురు. అట్టి వారి పలుకులే వేదములు – శిలాక్షరములు. వారియందు విశ్వాసము కలిగిఅను సరించు భ క్తులకు ‘దై వము అధీనుడై తోడ్పడును. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాం.

హనుమాన్ చాలీసా – Hanuman Chalisa In Hindi

దోహా

శ్రీగురు చరణ సరోజరజ। నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ। జో దాయక ఫల చారి,
బుది హీనతను జానికె । సుమిరౌ పవన కుమార్:
బలబుధి విద్యా దేహుమొహి। హరహు కలేశ వికార్.

చౌపాఈ

1. జయ। హనుమాన। జ్ఞాన గుణసాగర।
జయ। కపీశ। తిహుఁలోక వుజాగర।

2. రామదూత। అతులిత బలధామా।
అంజనిపుత్ర। పవన సుతనామా

3. మహావీర విక్రమ – బజరంగీ ।
కుమతి నివార। సుమతి కే సంగీ

4. కంచన వరణ విరాజ సువేశా ।
కాననకుండల కుంచిత కేశా

5. హాథ వజ్ర అగు ధ్వజా విరాజై ।
కాంధేమూంజ జనేవూఛా జై

6. శంకర సువన కేసరీ నందన।
తేజ ప్రతాప మహాజగ వందన।

7. విద్యావాన గునీ అతిచాతుర ।
రామకాజ కరివేకో ఆతుర.

8. ప్రభు చరిత్ర సుని వేకో రసియా ।
రామలఖన సీతా మన బసియా

9. సూక్ష్మరూప ధరి సియహిఁదిఖావా।
వికటరూప ధరి లంక జరావా.

10. భీమరూప ధరి అసుర సంహారే ।
రామచంద్రకే కాజ సఁవా రే.

11. లాయ సజీవన లఖన జియాయే ।
శ్రీరఘువీర హరభి పుర లాయే

12. రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
కహా భరత సమ తుమ ప్రియభాయీ

13. సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై.

14. సనకాదిక బ్రహ్మాది మునీశా।
నారద శారద సహిత అహీశా.

15. యమ కుబేర దిగపాల జహాఁ తే ।
కవికోవిద కహి సకైకహాఁ తే.

16. తుమ ఉపకార సుగ్రీవహిఁ కీన్హా.।
రామ మిలాయ రాజపద దీన్హా.

17. తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లం కేశ్వర భయే సబ జగజానా.

18. యుగ సహస్ర యోజన పరభానూ ।
లీల్యోతాహి మధుర ఫల జానూ

19. ప్రభుముద్రికా మేలి ముఖ మాహీఁ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీఁ.

20. దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే,

21. రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే

22. సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా

23. ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై

24. పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై

25. నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా

26. సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై

27. సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా

28. ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై

29. చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా

30. సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే

31. అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా

32. రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా

33. తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై

34. అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ

35. ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ

36. సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా

37. జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ

38. జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ

39. జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా

40. తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా

దోహా

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥

మరిన్ని చాలీసా పోస్టులు మీకోసం:

Dilipa Maharaju Katha In Telugu – దిలీప మహారాజు కథ | శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ

శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ - నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీకాళిదాసకృత రఘువంశం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దిలీప మహారాజు కథ.

దిలీప మహారాజు కథ

రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సదురు దర్శనం కోసం వసిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపజచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ముల వారు ఇలా అన్నారు “నాయనా! నీవు ఒకసారి దేపేంద్రులోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి.

ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు బుతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేళావు. నీచే పూజ్యపూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!

అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది. కానీ రథవేగము వలని వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు.

చేసిన తప్పును సరిదిద్భుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటక్టై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.

ఇలా వసిష్కులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్పారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది.

త్పుటిలో ఒక సింహం ఆ పోోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్చాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్తపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్నపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను.

నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. సేను నికుంభ మిత్తుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్పాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్టాంతాలకి వచ్చే ఏ మృగానై్వైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.

“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నపే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కాంచెం కుదుటపడ్డాడు. “భగవత్‌ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టి స్పితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్బరికీ శ్రీేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.

ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్తాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్సిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్బి అపకీర్తి రాదు.

గురుద్దోహం అంటదు” అని అన్నాడు దిలీఫుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ‘క్ష్తతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుజుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న
ప్పాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్పార్భన మన్నించు” అని అన్నాడు.

ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనును తాను సింహానికి అర్చిద్నామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుజు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ట మహర్షి తపళ్ళక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిదామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.

అప్పుడు ధర్మజ్నడైన దిలీపుడిలా అన్నాడు “తల్సీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలక్టై ఎదుజు చూస్తుంది. మహర్షులు యజ్నార్భము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆజోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి” అని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్తునిగా పొందినాడు దిలీపుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు సజ్బనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
  2. ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్పాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు.
  3. దూడ త్తాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలుతీసుకుంటాను” అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్భి మనకు అవగతమైనది. ఇట ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Hirakani In Telugu – హీరాకానీ | శివాజీ వీరగాధలలోని కథ

శివాజీ వీరగాధలలోని కథ - నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శివాజీ వీరగాధలలోని కథ నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… హీరాకానీ నీతికథ.

హీరాకానీ

దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాపించలేదు. నిదురిస్తున్న కేసరముల వంటి భారతీయులలో గుండెలలో మజిచిపోయిన ధర్మాన్ని మాతృదేశభక్తిని ప్రతిష్టించినాడు. ఆదర్శ పురుషుడైన శివాజీ రాజభోగాలను తృణప్పాయంగా ఎంచేవాడు. అప్పటి కాలంలోని ఇతర నవాబులవలె కాకుండా వ్యసనాలకు దూరముగా ఉండేవాడు శివాజీ.

భారతీయతత్త్వాన్ని బాగా జీర్మించుకున్న శివాజీ తన రాజ్యాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి దానంచేసి అతని ప్రతినిధిగా ప్రజాక్షేమం కోసం రాజ్యం చేళాడు. ఎప్పుడూ ప్రజలపై అధిక పన్నులు వేయలేదు. తన పట్టాభిషేకానికి కూడా తన ధనమే వినియోగించినాడు కానీ ప్రజల సొమ్ము ముట్టుకోలేదు.

శివాజీ రాయగథ్‌ కోట శత్తువులకు అభేద్యంగా కట్పుదిట్పంగా ఉండేది. ప్ప్రొద్దున ఆజింటికి తెజీచిన కోట తలుపులు రాత్రి, తొమ్మిదిగంటలకు మూయబడుతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్న. రాజ్య రక్షణార్భం ఇట్సి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్సి పరిస్ఫితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెజవబడదు.

హీరాకానీ అనే గ్యామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అందథికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది. పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.

కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్మ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. “అయ్యో! ఇంట్సో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది. హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్బ మేము మీఅలేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలుపడతాడులే. ఈ సైనికుని ఇంట్హోనే పడుకో. ఉదయం ఆయజుకాగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊలఅడించినారు.

మణునాడు ప్పొద్భురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమజచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్బ హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి ప్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు. ఒక స్తీ అభేద్యమైన కోట అర్బరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్పితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.

ఇంతలో హీరాకానీ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలక్రై ఏడుస్తున్న నా బిడ్మడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్పలూ తుప్పలూ ఆ నడిరాత్తి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్న ఒక్కడే నాకు జ్నప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్పార్భించింది హీరాకానీ.

శత్తువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానీకి అందజూ చూస్తుండగా సాష్టాంగవందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకానీబురుజు అనే పిలవబడుతోంది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఒక స్త్రీకి మాతృమూర్తికి భారతీయులు ఇచ్చే గౌరవం ఈ కథలో మనకు స్పష్టముగా తెలుస్తున్నది. ఛత్రపతి అయివుండికూడా శివాజీ
    అందజీముందూ సామాన్యురాలైన హీరాకానీ పాదాలపై పడి నమస్కరించెను.
  2. తనకు ఎన్ని పనులున్నా ప్రసవవేద పడుతున్న సైనికుని భార్యకు సహాయపడి తన పరోపకార బుద్భిని మనకు నేర్చింది హీరాకానీ.
  3. ఎంత హీరాకానీ మీద జాలి ఉన్నా రాజాజ్నను గౌరవించి వారి కర్తవ్యాన్ని పాలించి సేవాధర్మాన్ని కాపాడిన కావలి వాళ్ళు ధన్యులు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Sri Allasani Peddana Krta Manucaritra Loni katha In Telugu – శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథ

శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర లోని కథ – నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ప్రవరాఖ్యుని కథ.

ప్రవరాఖ్యుని కథ

అరుణాస్పదం అనే పట్పణములో ప్రవరుడనే బ్బాహ్మణోత్తముడుండే వాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్చయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన మాతాపితసేవ అతిథి అభ్యాగతసేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్శగా చేయటంతో ఎక్కడికీ వెళ్ళటానికి కుదిరేది కాదు.

భార్యాపిల్లలను చూసుకోవడం చెట్లను పశుపక్షాదులను పోషిచడం ఆహ్నికాలు తీర్చుకోవడం ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్భయాత్రలకి వెళ్ళాలేకపోయేవాడు. తీర్భయాత్రులు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్తా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు.

ఒక రోజు చాలా తీర్భయాత్తులు చేసిన సిద్భుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్భుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్భయాత్రులు చేశాడని తెలుసుకోని ప్రవరడు “స్వామీ! కర్తవ్య పాలనమే సర్వతీర్శక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక. కాని ప్రతిదినమూ కర్తవ్య నిర్వహణతోనే గడచిపోతున్నది. నేను తీర్చయాత్రులు చేసే ఉపాయముబోధించండి” అని ప్పార్భించాడు. ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్భుడిలా అన్నాడు.

“నాయనా. ప్రవరా! మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాలకోసమే కొన్ని సిద్భులు శక్తులు సంపేదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్భయాత్రులకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలనూ పాటించ వచ్చు. నా వద్ద ఒక పాద లేహ్యమున్నది (పసరు). దీనిని నీ పాదాలకు పూసుకొనిన నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు”. మహదానందముతో ఆ పసరును ఆ సిద్భుని వదృనుండి స్వీకరీంచాడు ప్రవరుడు.

మణునాడు ప్రవరుడు ఇంటనున్న తల్సిదండ్రులను సేవించి తన నిత్య అనుష్టానాలు పూర్తి చేసుకుని అందఠి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగతసేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాల లోని పవిత్ర, క్షేత్రాలు సుందర తీర్భప్రదేశాలు చూడాలని బయలుదేరాడు.

ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్శించడం ఆ బ్రహ్మకైనా తరమా! కోండల కోనలనుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పుళ్ళు పింఛాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు. ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి అేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్చామనుకున్న ప్రవరుడు ఊరుచేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేక పోయాడు! మంచునీటిలో పాదలేపనం కరిగి పోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షమైపోయాడు.

“ఓ భగవంతుడా! ఇది ఎక్కడి కర్మపాశం! ఎక్కడ అరుణాస్పదం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనా రహితముగా రావచ్చునా? ఎంత తెలివిమాలిన పని చేశాను”! నిమిషము కనిపించక పోయినా చింతించే తల్సిదండ్రులను అనుకూలవతీ సాధ్వి అయిన అర్గాంగినీ తలుచుకుని బాధపడ్డాడు. “ఆడుతూపాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారో? అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో? అగ్నిహోత్త్సాలు నిత్యానుష్థానాలు చేయలేని ఈ దుస్ఫితి ఎవరికీ రాకూడదు” అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు.

ఇంతలో వరూధినీ అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్థానాలు చేయలేక పోతానేమో అన్న దంఃఖం ఒక వైపు వరూధినీ శృంగారచేష్టలు ఒకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్భని జీవితం వ్యర్భం అనిపించింది ప్రువరుడికి.

“ఇన్నాళ్ళూ నేను చేసిన అనుష్టానము ఆగిపోతుందా”? అని అనుకుని భ్బాంతిచెందాడు. ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్టానాలు చేయాలనే దృఢ సంకల్పముతో అగ్నిదేవుని మనసులో తలచి “నేసే కనక నిత్యానుష్థాన తత్పరుడనైతే కర్తవ్య పాలనా దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక”! అని అనుకున్న మణుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్టానాలు చేసుకుని ఇంటిల్ల పాదిని ఆనందపజచాడు ప్రవరుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. నిత్యకర్మలను కర్తవ్యాలను మనసా వాచా కర్మణా ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలుగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనముంటుందా?
  2. గృహసన్ఫ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు. దేవతార్శన మాతాపితసేవ మానవసేవ (అతిథిసేవ) పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము (శాస్త్ర పురాణ పఠనం) విడువకుండా చేసి బుషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపినాడు.
  3. ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూధినీ ప్రలోభాలను పట్సించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు పునకు మార్గదర్శి.

మరిన్ని నీతికథలు మీకోసం:

తెలుగు సూక్తులు – బంగారు మాటలు

తెలుగు సూక్తులు – బంగారు మాటలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

  • నేనిక త్రాగనని ఒట్టు పెట్టుకుని త్రాగే గ్లాసు పగులగొట్టాను కానీ పగిలిన ఆ గ్లాసు ముక్కులు పక్కున నవ్వినవి నా చేతిలో మరో నిండు గ్లాసును చూసి.
  • జీవితంలో కష్టాలు భరించలేక చావును కోరుకున్నాను మృత్యువొచ్చి ముంగిట నిలిస్తేకానీ అర్ధం కాలేదు చావడమెంత కష్టమో !
  • నడిరోడ్డులో నడిచే స్వేచ్ఛాజీవీ నీ వెనుక వచ్చే స్కూటరువాడు నీలాగే స్వేచ్ఛను కోరుకుంటే నీ నడ్డి విరుగుతుంది భాయీ !
  • అష్ట ఐశ్వర్యములున్నా అనంతమైన శక్తి సామర్థ్యములున్నా అంతః కరణశుద్ధి లేకపోతే శృంగభంగము తప్పదన్నా.
  • ధన ధాన్యములు సంపాదించి ధనాగారములు నింపు పెద్దలు చేయరు దానధర్మములు చేసెదరు పెద్ద పెద్ద వాగ్దానాలు.
  • ప్రాణం పోతున్న జీవికి గంగా జలమిచ్చి పుణ్యం కట్టుకోవాలనుకుంటున్నారు పాపం ! బ్రతికుండగా గ్రుక్కెడు మంచినీళ్ళిచ్చిన పాపాన పోలేదీ పుణ్యాత్ములు !
  • ఎక్కడెక్కడో పడుతున్న వర్షం అదేమి చిత్రమో నా పెరట్లో పడుదు ఎవరెవరినో వరిస్తున్న అదృష్ట దేవత నా అదృష్టమేమో నన్ను వరించడు !
  • ఇరవై యేళ్ళ కుర్రాడొకడు అరవైయేళ్ళ అరిందలా మాట్లాడుతుంటే అరవైయేళ్ళ ముసిలాడొకడు పదేళ్ళ పసివాడిలా ప్రవర్తిస్తుంటాడు!
  • ప్రపంచంలో అందరూ హాయిగా బ్రతుకుతున్నారు కానీ, నీ వొక్కడివే సమస్యలతో సతమతమౌతున్నావా? పైకి డాబుసరిగా కనపడే కొందరు బాబుకు ఎన్ని సమస్యలో నీకు తెలిస్తే నీ గుండే ఆగిపోతుంది.
  • ఆకలి అవుతుందని అడ్డంగా తింటే అనారోగ్యం చేసి ఆస్పత్రిపాలు అవుతావు బాగా దప్పిక అయితే కొన్ని మంచినీళ్ళు త్రాగాలి కానీ బావిలో దూకితే ప్రాణమే పోతుంది.

బంగారు మాటలు

  • పది రూకలిచ్చి పదిసార్లు చెప్పుకుంటారు దానం చేసే విధానంలోని ప్రథమ సూత్రం తెలియదు కాబోలు కుడి చేయి చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని !
  • అయినా వాడి కొరకు కానివాడిని కష్టాలపాలు చేయకండి ఒకడి బాగు కొరకు మరొకడి భవిష్యత్తును బలి చేయకండి.
  • ఆడపిల్లల నల్లరి పెట్టే అల్పసంతోషి ! ఆ అమ్మాయి సాహసిస్తే నీ చెంప చెళ్లుమంటుంది పోలీసువాడు చూస్తే నీ వీపు బ్రద్దలవుతుంది.
  • అందరికీ అన్నం పెట్టేది ఆ అదృశ్యశక్తే అయినా మధ్య దళారీలు సగం జనాభాను మలమల మాడ్చేస్తున్నారు అన్నం పెట్టే పని కూడా యీ పాపిష్టి మనుషుల చేతుల్లోనే వుంటే మొత్తం జనాభాను మాడ్చి చంపగల రేమో !
  • ఈ స్వార్ధ భరిత ప్రపంచంలో ఎవరికి ఎవరు అవుతారు? ఎవరిని నమ్మి దగ్గరకు తీస్తామో వారే మోసం చేస్తున్నారు
  • ఒక్క భార్య వున్న మగధీరుడే వందసార్లు పెళ్లాం గడ్డం పట్టుకుంటుంటే అష్టభార్యలున్న కృష్ణుడు ఒకసారి సత్యభామ కాలు పట్టుకుంటే తప్పా?
  • నీవు పుట్టిన గడ్డమీద ఓ మంచిపని చేసి వెళ్ళిపో నానాగడ్డి కరిచి సంపాదించినా అది విడిచివెళ్ళే రోజు రాకతప్పడెలాగో !
  • ఆ జన్మలో సహగమనం చేసిన సహ ధర్మచారణి ఋణం ఈ జన్మలో తీర్చుకుంటున్నాడు కాబోలు అగ్ని సాక్షిగా పెళ్ళాడిన సతిని అగ్నికాహుతి చేసి !
  • ఎవడో అన్యాయం చేశాడని ఏడిస్తే ఏం లాభం ? చరాచర జగత్తును సృష్టించిన మహానుభావుడే నరరూప రాక్షసులను సృష్టించి తమాషా చూస్తుంటే !
  • మనిషి ముందర ఓ తీయని మాట మనిషి వెనుక ఓ ఘాటు పోటు ఈ మాటలే ఈటెలై నీ భరతం పడే పుట్టగతులుండవు భారత పుత్రా !
  • విద్యార్థులను హద్దులో పెట్టలేడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేడు ఇలాంటి గురువు మరి ఎలాంటి శిష్యులను తయారు చేయగలడు?
  • ఆరు పదులు నిండిన అతను పెద్దగా సాధించిన దేముంది? ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేశాడు.
  • అయినచోట – కానిచోట నోరు పారేసుకోవద్దు మిత్రమా ! నీ చుట్టూ నీవాళ్ళు తక్కువ నీవంటే గిట్టనివాళ్ళే ఎక్కువ.
  • పిన్నవయసు లో చినిగిపోయిన బట్టలు వేసుకొని కొత్తపుస్తకాలు పట్టుకొని స్కూల్ కెళ్లే వాళ్ళం సింపుల్గా వయస్సు వచ్చిన తరువాత కొత్తబట్ట లేసుకొని చినిగిన పుస్తకాలు తీసుకొని కాలేజీ వెళ్తున్నాం స్టయిల్గా !
  • క్రమం తప్పకుండా క్లబ్బు కెళ్ళడం చూసిని స్నేహితులు నన్ను మండలిస్తే నాలో నేనే నవ్వుకున్నాను. నేను స్వర్గానికి నిచ్చెన వేసుకుంటుంటే పాపం చూడలేక పోతున్నారేమోనని!

Sri Lalitha Chalisa In Telugu | శ్రీ లలితా చాలీసా

శ్రీ లలితా చాలీసా

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా చాలీసా గురించి తెలుసుకుందాం…

Sri Lalitha Chalisa In Telugu Lyrics

శ్రీ లలితా చాలీసా

లలితామాతాశంభుప్రియా జగతికిమూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం

1

హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం

2

పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి

3

శ్వేత వస్త్రముధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి

4

నిత్య అన్నాదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు

5

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్ధప్రదాయనిగా కంచికామాక్షివైనావు

6

శ్రీచక్రరాజనిలయనిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరిసంపదలు ఇవ్వమ్మా శ్రీమహలక్ష్మిగ రావమ్మా

7

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి

8

పసిడి వెన్నెల కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు మాలలో పార్వతిదేవిగ వచ్చితివి

9

రక్తవస్త్రపు ధరయించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్ధినివైనావు

10

కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి

11

రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా
రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు

12

ఖడ్గం, శూలం ధరియించి పాశుపతాస్త్రము చేబూని
శంభు నిశుంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా

13

మహామంత్రాధి దేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్య్ర బాధలు తొలగించి మహదానందము కలిగించె

14

ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే
ఆదిశంకరపూజితవే అపర్ణాదేవి రావమ్మా

15

విష్ణుపాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగిరధుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి

16

॥ల॥

ఆశుతోషునిమెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ

17

దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ

18

శంఖుచక్రము ధరియించి రాక్షస సంహారముచేసి
లోకరక్షణ చేసావు భక్తులమదిలో నిలిచావు

19

పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరయించితివి

20

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమధగణములు కొలువుండ కైలాసంబే పులకించే

21

సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరిసినవి

22

మూలాధారచక్రములో యోగినులకు ఆధీశ్వరియై
అంకుశాయుధధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ

23

సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగ వచ్చితివి

24

॥ల॥

మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి

25

చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
నీ చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె

26

అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం

27

అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానము నందరికివ్వమ్మా

28

నిష్టతో నిన్నే కొలచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు

29

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి

30

అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో
అసురులనందరను దునుమాడి అపరాజితవై వచ్చితివి.

31

గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తులకోర్కెలు తీర్చితివి

32

॥ల॥

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా
అందిరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి

33

కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా

34

ఏ విధముగ నిను కొలిచినను ఏ పేరున నిను పిలచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు

35

మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి

36

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా

37

ఆశ్రితులందరురారండి అమ్మ రూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము

38

సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు

39

మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము

40

॥ల॥

మరిన్ని చాలీసా పోస్టులు మీకోసం: